దక్షిణ వైసిపి కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన వాసుపల్లి గణేష్ కుమార్
- దక్షిణ వైసిపి క దక్షిణ నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. క్రిస్మస్ సందర్భంగా ముందుగా మంగళవారం దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి కేక్ కటింగ్ చేశారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కేకును పంచిపెట్టారు ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ అందరికీ ప్రేమను పంచడమే క్రీస్తు సందేశం అన్నారు ఏ మతమైనా, గ్రంథమైన దేవుని కృపలో మనుషులంతా ఒక్కటేనని తెలియజేస్తున్నాయన్నారు. భగవద్గీత, కురాన్, బైబుల్ వంటి పవిత్ర గ్రంథాల గా భావించి మేనిఫెస్టోను 99.9% శాతం అమలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ది మాత్రమేనన్నారు. నేడు ప్రజల్ని నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లో ఒక్క సిక్స్ కూడా కొట్టలేక సతమతమవుతున్నారని వాసుపల్లి గణేష్ కుమార్ ఎద్దేవా చేశారు. జగనన్న రామ రాజ్యంలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారని నేడు ఒక్క పథకం కూడా చేతికి రాక పేదలు పండుగ చేసుకోవడంలో కూడా వెనుకంజలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు జగనన్న ఉండి ఉంటే ఈపాటికి రూపాయి అవినీతి లేకుండా పేదల ఎకౌంట్లోకి 70 వేల కోట్ల రూపాయలు జమ అయ్య
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ, కార్పొరేటర్లు తోట పద్మావతి, చెన్నా జానకిరామ్,మాజీ కార్పొరేటర్ అమ్మాజీ.... వైసీపీ శ్రేణులు, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ సనపల భరత్, సకల భక్తుల ప్రసాద్,దక్షిణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముజీబ్ ఖాన్, వార్డ్ ప్రెసిడెంట్ పీతల వాసు, కనకరెడ్డి, దశమంతల మాణిక్యాల రావు ,బాపూఆనంద్,ముట్టబతుల రమేష్, కనకరెడ్డి, మసిపోగు రాజు,ముజీబ్ ఖాన్, ఎర్ణమ్మా గుడి చైర్మన్ లండ రమణ, లింగం శ్రీను,దశమంతలు చిన్ని,భాను,వసర్ల బుజ్జి,బోర శ్రీనివాస్ రెడ్డి, సాగర్, బేవార మహేష్,కోన శంకర్,తాడి రవి తేజ, కోరాడ సురేష్, బుల్లెట రవి, వాసుపల్లి రాజు,అక్బర్,
What's Your Reaction?