ఏపీలో విశాఖ సెంట్రల్ జైలు వివాదంలో 66 మందిపై బదిలీ వేటు పడింది
విశాఖ సెంట్రల్ జైల్లో 66మందిపై బదిలీ వేటు . అధికారులు ఖైదీల ఎదుట తమను దుస్తులు విప్పించి చెక్ చేశారంటూ కుటుంబీకులతో కలిసి జైలు ఎదుట వార్డర్స్, హెడ్ వార్డర్స్ ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు చర్యలకు దిగారు. 37మంది వార్డ్ వర్కర్ లతో కలిపి మొత్తం 66మందిని బదిలీ చేశారు.
కాగా తాము ఖైదీల ముందు దుస్తులు విప్పించామనడంలో నిజం లేదని జైలు అధికారులు
వివరణ ఇచ్చారు.
What's Your Reaction?